Tag Archives: విజ్ఞానశాస్త్ర రచనలు

‘మతిచెడిన’ మేధావులు

విజ్ఞానమూ, తత్వమూ, కవిత్వమూ ఇంకా మరెన్నో రంగాల్లో మేధావులైన వారు ఒకచోట చేరి చర్చలు మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది? వెన్నెల రాత్రులు గుర్రపు బగ్గీలలో వాళ్ళ ప్రయాణాలు ప్రపంచాన్ని ఏ దిశకు నడిపించాయి? Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

మానవసమాజాల అధ్యయనం

సిరిసంపదలకూ, హోదాలకూ, అధికారాలకూ అప్పటిదాకా ఉండిన అర్థాలన్నీ తారుమారు కావడం, సమాజంలో ఏది గొప్ప, ఎవరు గొప్ప, గౌరవ మర్యాదలంటే అర్థమేమిటి మొదలైన ప్రశ్నలూ పరిశీలకులకు సవాళ్ళు అయికూర్చున్నాయి. గతంలో జరిగిన పరిణామాల గురించి చింతకులు వితర్కించుకోసాగారు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

సృష్టి ప్రతిపాదనలు

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంత అమాయకంగా, కొంత పరిమిత ఊహాశక్తితో, కొంత గుడ్డినమ్మకాలతో మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ అప్పటివారు తమ సమాజం ఒకటిగా ఉండి బాగుపడాలనే ఉద్దేశంతోనే అవలంబించి ఉంటారనేది గుర్తించాలి. Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on సృష్టి ప్రతిపాదనలు

తొలి మానవుల మనోవికాసం

మానవజాతి ఆవిర్భవించిన తొలి దశలో మనిషి మెదడు ఎలా ఎదుగుతూ వచ్చిందో, దాని అభివృద్ధికి దేవుడి దయ, అదృష్టశక్తులు కాకుండా భౌతిక కారణాలే ఎలా ప్రేరణలుగా పనిచేశాయో వివరిస్తున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్. Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం

పాఠకుల్లో తార్కిక వివేచనను, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించే పుస్తకాలు తెలుగులో చాలా తక్కువ. అలాంటి అరుదైన పుస్తకం డా||కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌ రాసిన “జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం”పై డి.హనుమంతరావు గారి సమీక్ష Continue reading

Posted in వ్యాసం | Tagged , | 4 Comments

మనుషులూ, మాటలూ

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ తక్కిన ప్రాణులను “నోరులేని జీవాలుగా” పరిగణించడం మనకు అలవాటు. భౌభౌలూ, కావుకావులూ మన వాక్పటిమకు సాటిరావు. కుక్కలనూ, పిల్లులనూ పెంచుతున్నవారు వాటితో మాట్లాడతారుగాని ఆ సంభాషణ అంతా ఏకపక్షమే. అందుకే తమకున్న రోగ లక్షలాణెటువంటివో వివరించలేనివారు పశువుల డాక్టర్‌వద్దకు వెళ్ళాలనేది ఒక జోక్‌. చిలక పలుకులు నిజమైన మాటలు కావు. మాటలంటే … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on మనుషులూ, మాటలూ