Tag Archives: చారిత్రికం

సత్యప్రభ – 4

7 వ ప్రకరణం. మంతనపు తృతీయ ఘట్టం ప్రారంభమయింది. “ఇక శాంతిసేనా దేవి విన్నపం గురించి చర్చించ వలసి ఉంది.” అని మహారాజు పలికాడు. “ఆ విషయం రాజకులంలో చర్చించ వలసిన అవసరం లేదు.. సావకాశంగా ప్రభువు వారే తగిన సందేశాన్ని ఆమెకు పంపవచ్చు.” అని చెప్పాడు మహామంత్రి. “రెండు కారణాలచే ఈ సమస్య ఈ … Continue reading

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 4

సత్యప్రభ – 3

మహామంత్రి చర్యను గురించి కూడ అనుమానం కలిగింది. అతడు లంచగొండియే కానప్పుడు, అతనికి అంత గొప్ప సంపద పట్టడానికి హేతువేమిటని మహారాజు మనసులో శంక పుట్టింది. – సత్యప్రభ మూడవ భాగంలో.. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 3

సత్యప్రభ – 2

భార్యావిధేయుడైన.రాజు సమక్షంలో చదవబడిన మూడు లేఖలు! మూడు సవాళ్ళు. సత్యప్రభ చారిత్రిక నవలలో తదుపరి భాగం చదవండి. ఈ నవల యొక్క కథాకాలపు పరిచయం కూడా, ఈ సంచికలో. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on సత్యప్రభ – 2

సత్యప్రభ – 1

“ఈ భ్రమ వల్ల వానికి కొత్త ఉత్సాహం పుట్టింది, వాని శిరసు మిన్నుని అంటింది, వాని భుజస్కంధాలు ఉబికాయి, వాని వక్షో దేశం విశాలమయింది. వాని కండ్లలో భావతరంగాలకు మితిలేక పోయింది. వాడు పూర్తిగా కామునికి వశమైపోయాడు. కాని ఆ సంగతిని వాడు గ్రహించి ఉండలేదు. తన ఎదుట నిలబడి ఉన్న సుందరి తనను ప్రేమిస్తోందనే భావం మాత్రమే వానికి గోచరిస్తూంది.” – సత్యప్రభ చారిత్రిక నవల మొదటి భాగం చదవండి. Continue reading

Posted in కథ | Tagged , | 6 Comments

సత్యప్రభ -మున్నుడి

సత్యప్రభ ఆంధ్రవిష్ణు కాలంనాటి చారిత్రిక నవల. దీనికి మూలకథ వ్రాసినది వాసిష్ట కావ్యకంఠ గణపతి ముని. పూర్తి చేసినది వాసిష్ట. ‘భారతి’ సాహిత్య మాస పత్రికలో 1937లో ఇది ధారావాహికంగా ప్రచురింపబడింది. ఈ నవలను పొద్దులో ధారవాహికగా ప్రచురిస్తున్నాం. ఈ ధారావాహికకు ముందుమాట ఇది. Continue reading

Posted in కథ | Tagged , , | 1 Comment

పరిభూత సురత్రాణం

ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు (1510 జనవరి 23) క్రిందట జరిగింది అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది!!! Continue reading

Posted in కథ | Tagged | 8 Comments