ఈనెల రచనలు

ప్రసిద్ధ పాత్రికేయుడు, నెల్లుట్ల వేణుగోపాలరావు ఈనెల పొద్దు అతిథి. సమకాలీన సామాజిక రాజకీయ విషయాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాసే వేణుగోపాల్, నెజ్జనులు చెయ్యగలిగిన పనులను సూచిస్తున్నారు. ఆయన కడలితరగ పేరుతో బ్లాగును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో “వర్తమానం” శీర్షికన వ్యాసాలు రాస్తున్నారు.

అతిథి వ్యాసం రాసేందుకు పొద్దు అభ్యర్ధనను మన్నించి ఈ వ్యాసాన్ని రాసి ఇచ్చినందుకు వేణుగోపాల్ గారికి పొద్దు కృతజ్ఞతలు తెలుపుతోంది!

ఈ నెల రచనలు:

నెజ్జనులకు సూచనలు

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.