తొలి తెలుగు బ్లాగరి కవిత

2004 మేనాటికే బ్లాగుల్లో తెలుగు కనిపించడం మొదలైందని రూఢిగా తెలుసు. మనకు తెలిసిన ఆ తొలి తెలుగు బ్లాగరి కృష్ణదాసకవిరాజు రాసిన కవిత ఒకటి పొద్దు పాఠకుల కోసం అందిస్తున్నాం. ఆస్వాదించండి.

సత్యాపదం-1

పొద్దు

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.