తెలుగు నెటిజనుల్లో చాలా ఎక్కువగా రాసేది ఎవరు?
వలబోజు జ్యోతి! కేవలం కొన్ని నెలల కిందటే బ్లాగులోకంలో అడుగుపెట్టి, పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు జ్యోతి.
ఆమె రాసిన కొన్ని సరదా కబుర్లు, విషయాలు మీకోసం సరదా శీర్షికలో సమర్పిస్తున్నాం.
ఆమె రాస్తున్న బ్లాగులు:
http://shadruchulu.blogspot.com
http://annapoorna-jyothi.blogspot.com
One Response to సరదా..