Monthly Archives: April 2011

ఉగాది కవిసమ్మేళనాలు

శ్రీఖర నామ సంవత్సర ఉగాది సందర్భంగా పొద్దు తరఫున కవిసమ్మేళనాలను నిర్వహించాం. ఆనవాయితీకి అనుగుణంగా పద్యకవుల, వచనకవుల సమ్మేళనాలు విడివిడిగా రవి, పొద్దు సంవర్గ సభ్యురాలైన స్వాతికుమారిల ఆధ్వర్యంలో జరిగాయి. జాలంలో ప్రసిద్ధులైన  కవులెందరో ఈ సభలు జయప్ర్రదం కావడంలో తోడ్పడ్డారు.
 

Continue reading

Posted in వ్యాసం | Comments Off on ఉగాది కవిసమ్మేళనాలు

ఈ యుగాది శుభ దినాన …

వాసంతుడు ఒళ్ళు విరిచి వ్యాహ్యాళికి చను దెంచెను
శైత్య మంత చాప చుట్టి చల్లంగా జారుకొనెను 
ప్రకృతి నూత్న శోభలతో పరవశించి హసియించెను
పల్లె పట్లు పట్టణాలు తిలకించుచు పులకించెను  
 

Continue reading

Posted in కవిత్వం | 1 Comment