Monthly Archives: March 2009

కథా మాలతీయం – 3

తూలిక సైటు, తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలు నిడదవోలు మాలతి గారితో ఇంటర్వ్యూ మూడవ భాగం. Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – మొదటి అంకము

ఏడాది క్రిందట సరదాగా మొదలైన ఈ సంరంభం ఈ ఉగాదితో సంప్రదాయంగా మారుతోంది. ఈ సభలో ఇరవైమందికి పైగా కవులు పాల్గొన్నారు. చమత్కార భరితమైనవీ, దుష్కర ప్రాసలతో కూడినవీ, ఎటూ పొంతన లేకుండా దుర్గమంగా అనిపించేవీ అయిన సమస్యలు, కవుల సృజనాత్మకతని సవాలు చేసే దత్తపదులూ, ఊహాశక్తికి గీటురాళ్ళైన వర్ణనలూ .. ఈ అంశాలు సాధారణంగానే ఉండగా, ఈ సభలో అనువాదమని ఒక కొత్త అంశము ప్రవేశ పెట్టాము. Continue reading

Posted in కవిత్వం | Tagged , , | 6 Comments

తామస విరోధి- మొదటి భాగం

విరోధి నామ సంవత్సర ఉగాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన ఆన్లైన్ వచన కవి సమ్మేళనం “తామస విరోధి” కి స్వాగతం. సాధారణం గా సమ్మేళనాల్లో కవులు తమ స్వీయ కవితల్ని చదివి వినిపిస్తారు. ఈ కార్యక్రమం లో దానికి పొడిగింపుగా ఆ కవితలపై అనుభవజ్ఞుల విశ్లేషణలు, సూచనలూ కూడా చేర్చటం వల్ల నవ కవులకి మార్గదర్శకం గా ఉంటుందని భావించాము. ఇంతే కాకుండా “తర్ కవిత ర్కాలు” పేరు తో కవిత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిపేందుకు దీన్నొక వేదిక గా చేశాము.

తామస విరోధి మొదటి భాగం లో ఉగాది పై వసంతస కవితల్ని అందిస్తున్నాము. తర్వాతి అంకాల్లో మిగతా కవితలు, చర్చలను ప్రచురిస్తాము. Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on తామస విరోధి- మొదటి భాగం

రాజకీయ రైలు

భారత దేశంలో జరిగే ఎన్నికలలో సగటు వోటరు పోషిస్తున్న పాత్రను వివరించే ఈ కథ సమకాలీన రాజకీయాలపై ఓ వ్యాఖ్యానం. Continue reading

Posted in కథ | Tagged | 7 Comments

కవిత్వం నుంచి కవిత్వంలోకి… ‘దారి తప్పిన పక్షులు’

రవీంద్రుని “stray birds” కవితలకు బాబా గారి తెలుగు అనువాదం “దారి తప్పిన పక్షులు” పై నిషిగంధ గారి సమీక్ష. Continue reading

Posted in వ్యాసం | Tagged | 17 Comments

కథా మాలతీయం – 2

స్వాతి: మిమ్మల్నిప్రభావితం చేసిన వ్యక్తులు, సన్నిహితులు, సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమయిన సంఘటనలు, అబిమాన రచయితలు, వారి రచనల్లో మీకు నచ్చిన అంశాలు. మాలతి: నేను లైబ్రరీసైన్స్ డిప్లొమా చేస్తున్నరోజుల్లోనే, అంటే 1961లో నరసింహరాజుగారు కేవలం రచయిత్రులకథలు సంకలనంగా వేయడానికి పూనుకున్నారు “కల్పన” అన్నపేరుతో ‘62లో ప్రచురించారు. తెలుగు సాహిత్యచరిత్రలో రచయిత్రులకథా సంకలనాల్లో తొలిసంకలనం ఇదే. నాకథ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 8 Comments

తొలి మానవుల మనోవికాసం

మానవజాతి ఆవిర్భవించిన తొలి దశలో మనిషి మెదడు ఎలా ఎదుగుతూ వచ్చిందో, దాని అభివృద్ధికి దేవుడి దయ, అదృష్టశక్తులు కాకుండా భౌతిక కారణాలే ఎలా ప్రేరణలుగా పనిచేశాయో వివరిస్తున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్. Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

కథా మాలతీయం – 1

నిడదవోలు మాలతి గారు ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ తూలిక సైటు తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలిగా చాలా మందికి పరిచయం. కానీ ఆవిడ గత శతాబ్ధి రెండవ భాగంలో  ప్రింట్ మీడియాలో తనదైన చక్కటి శైలితో కధా రచయిత్రిగా జనంతో అనుబంధం ఉన్నవారే. ఈ మధ్యనే చాతక పక్షులు అనే తన కొత్త నవలను బ్లాగులోనే సొంతగా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 14 Comments

అభ్యుదయం

“ఉద్యమాలంటారు, విప్లవమంటారు, వల్లకాడంటారు – కాని వాస్తవానికొచ్చేసరికి ఏ కాస్త సడలింపునూ సరిపెట్టుకోలేరు. బలం కొద్దీ వ్రాసి పారేస్తే సమాజం మారుతుందా – ముందు మార్పు అనేది ఎవరికి వారు తెచ్చుకోవద్దూ!” అంటూ నిలదీస్తున్నారు స్వాతీ శ్రీపాద “అభ్యుదయం” కథలో. Continue reading

Posted in కథ | 8 Comments

జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం

పాఠకుల్లో తార్కిక వివేచనను, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించే పుస్తకాలు తెలుగులో చాలా తక్కువ. అలాంటి అరుదైన పుస్తకం డా||కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌ రాసిన “జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం”పై డి.హనుమంతరావు గారి సమీక్ష Continue reading

Posted in వ్యాసం | Tagged , | 4 Comments